Political

తొలి జాబితాలో టీడీపీ-50… జనసేన-15?

WhatsApp Image 2024-02-24 at 6.49.40 AM

తెలుగుదేశ్-జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈరోజు ఉదయం 11.40 గంటలకు ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు-పవన్ కళ్యాణ్ జాబితాను విడుదల చేయనున్నారు. తొలి జాబితాలో టీడీపీ నుంచి 50, జనసేన నుంచి 15 పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు బీజేపీ పొత్తుపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఈ లోపు కొంతమంది అభ్యర్థులను ప్రకటించాలని ఇరుపక్షాలు నిర్ణయించినట్లు తెలుస్తుంది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.