అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ను 45 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా నిర్మిస్తున్నట్లు ఆర్టిసి ఎండి ద్వారకా తిరుమలరావు అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తో కలిసి అమలాపురం ఆర్ టిసి డిపో లో ఆధునిక బస్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మంజూరైన ఐదు కోట్ల తో పాటు మరో మూడు కోట్లు వెచ్చించి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
కోనసీమకే తలమానికం…

