Exclusive

ఉద్యోగయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలి…

1626264541338

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనరల్ అభ్యర్థులకు ఉద్యోగయోపరిమితి 44 సంవత్సరాల నుండి 46 కు పెంచింది, మరొక ఐదు సంవత్సరాలు కలిపి ఎస్సీ, ఎస్టీ, బీ.సీ. లకు 51 కి చేరింది. అదే విదంగా ఏ.పీ. నిరుద్యోగులు గత ప్రభుత్వ కాలం నుంచే ఉద్యోగ నోటిఫికేషన్లు చాలా తక్కువ ఖాళీలతో విడుదల చేయడం జరుగుతుందని అందువల్ల ఉద్యోగయోపరిమితి 47 సంవత్సరాలకు జనరల్ అభ్యర్థులకు పెంచమని వేడుకుంటున్న విషయం తెలిసిందే.

డీఎస్సీ పరిక్షకు టెట్ పరిక్షకు మధ్య కనీసం నెల రోజులు వ్యవధి చదువుకోవడానికి ఉండాలని ఏ.పీ. నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ కోరారు. టెట్ పరీక్షలు ఫిబ్రవరి 27 నుండి మార్చి 9 వరకు జరిగి టెట్ ఫలితాలు 14 మార్చిన వస్తే మార్చి 15 న డీఎస్సీ పరీక్ష ఎలాగా నిర్వహిస్తారని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు.

వీటన్నిటికీ కనీసం నెల రోజుల నుండి 45 రోజులు గడువు ఇవ్వాలని అభ్యర్థులు కోరారు. వయోపరిమితి కోల్పోయిన అభ్యర్థులు జనరల్ అభ్యర్థులకు 47 సంవత్సరాలకు పెంచి నోటిఫికేషన్ సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.