ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీ.ఎం. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రతీష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా ఆటల పోటీలలో తూర్పు గోదావరి జిల్లాలో 114 మంది ఆటగాళ్లు విజేతలుగా నిలిచారని జే.సీ. తేజ్ భరత్ వెళ్లడించారు. ఇప్పుడు విశాఖపటణంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పోల్గొనేందుకు సిద్ధమవుతున్నారని ఆయన అన్నారు. వీరందరూ గురువారం బస్సులో విశాఖపట్నం వెళ్లారని తెలిపారు. ఈ సందర్బంగా ఆయన కార్యక్రమంలో పాల్గొని అక్కడ క్రీడల్లో విజయం సాదించి జిల్లా పేరు నిలపాలని క్రీడాకారులకు సూచించారు. అనంతరం వారికి వీడ్కోలు పలికారు.
క్రీడాకారులకు అభినందనలు తెలిపిన జే.సీ. తేజ్ భరత్….!!!

