Exclusive

పట్టాలిచ్చారుగానీ … స్థలాలు ఎక్కడండీ…!!

WhatsApp Image 2024-02-06 at 1.51.16 PM

కాపవరం గ్రామానికి చెందిన మహిళలకు బలవంతంగా ఇళ్ళ పట్టాలను ఇచ్చి వేలిముద్రలు వేయించుకున్నారని. దీనిపై మహిళలు పట్టాలు ఇచ్చిన తర్వాత తలాలు చూపించమని ఎన్నిసార్లు అడిగినా స్థానిక ప్రజాప్రతినిధులు గాని, అధికార పార్టీ ఇంచార్జ్ దొరబాబు గాని పట్టించుకోకపోవడంతో మహిళలు ఆవేదనను జిల్లా కలెక్టర్కు విన్నవించుకోవాలనే ఉద్దేశంతో కాకినాడ తరలివచ్చారు. పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించకపోవడంతో ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేద మధ్యతరగతి ప్రజలు కష్టాలను పట్టించుకునే నాధుడే లేరని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం అధికార సమయం దగ్గర పడుతున్న పేదలకు ఇళ్ల స్థలాల చూపించక పోవడం వెనుక పేదలను మభ్యపెట్టి మోసం చేయడానికే ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.