International

భూటాన్ రాజు వాంగ్‌చుక్‌తో భారత విదేశాంగ కార్యదర్శి క్వాత్రా భేటీ …

BB1hra3V

విదేశాంగ కార్యదర్శి వినయ్‌ మోహన్‌ క్వాత్రా మంగళవారం భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నామ్‌గేల్‌ వాంగ్‌చుక్‌తో సమావేశమై ఇరు దేశాల మధ్య అద్వితీయమైన స్నేహబంధాన్ని మరింతగా పెంచే మార్గాలపై చర్చించారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీ.డీ.పీ. నాయకుడు షెరింగ్ టోబ్గే ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతదేశం నుండి మొదటి ఉన్నత స్థాయి పర్యటనలో క్వాత్రా మూడు రోజుల పర్యటనలో సోమవారం వచ్చారని తెలిపారు.
ఈ పర్యటన భూటాన్ మరియు భారతదేశం మధ్య క్రమబద్ధమైన మార్పిడి స్థిరమైన సంప్రదాయానికి అనుగుణంగా ఉందన్నారు. ఇంకా రెండు దేశాల మధ్య ఉన్న స్నేహం మరియు సహకారం సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికని సమావేశమయ్యామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News International

పాలస్టీనాపై జరుగుతున్న దాడులపై నిరశన

అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా పాలిస్తాన్ పై జరుగుతున్న దాడులు నిరసిస్తూ నేషనల్ ఫెడరేషన్ అఫ్ యూత్ మూమెంట్, ఐడి యల్ యూత్ మూమెంట్ ఆంద్ర ప్రదేశ్ శాఖ
IMG-20231027-WA0048
News International

పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. కొవ్వొత్తుల ర్యాలీ

పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. నేతలు డా. కే. నారాయణ, కే. రామకృష్ణ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డా. కే. నారాయణ మాట్లాడుతూ… ఇంతవరకు ప్రపంచంలో