Exclusive

నన్నయ స్నాతకోత్సవానికి సర్వం సిద్ధం…

WhatsApp Image 2024-01-30 at 8.33.25 PM

ఈ నెల 31వ తేది ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం 13,14,15 వ స్నాతకోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య కె. పద్మరాజు తెలిపారు. స్నాతకోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను వీసీ ఆచార్య కె.పద్మరాజు, రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్, ఎస్పీ పి.జగదీష్, జేసి ఎన్.శేషు భరత్, తదితరులు పరిశీలించారు. దానితో పాటు ట్రైల్ రన్ నిర్వహించారు. గవర్నర్ కోసం ఏర్పాటు చేసిన అతిథి గృహాన్ని, సభా ప్రాంగణాన్ని స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను వీసీ తెలియజేసారు.

ఈ సందర్బంగా ఆయనల మాట్లాడుతూ… మధ్యాహ్నం 2 గంటలకు ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎన్.టి.ఆర్. కన్వెన్షన్ సెంటర్ లో స్నాతకోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. యూనివర్సిటీ ఛాన్సలర్, గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పట్టాల ప్రదానం జరుగుతుందని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.