Political

జనసేన, టీ.డీ.పీ. ఉమ్మడి ఎజెండాతో ముందుకువేళ్తున్నాం…

WhatsApp Image 2024-01-29 at 4.01.35 PM

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలం కరవాక గ్రామంలో జనసేన-టీ.డీ.పీ. ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన పార్టీ నేత బొంతు రాజేశ్వర రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం అహర్ణిషలు కష్టపడుతున్న జనసేన, టీడీపీ పార్టీల ఉమ్మడి ఎజెండాను జనాలకు తెలిసేలా ప్రజల్లోకి తీసుకోనివెళ్లాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేత బొంతు రాజేశ్వరరావు, టీ.డీ.పీ., జనసేన కార్యకర్తలు సమావేశమయ్యారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.