Political

పొన్నాడ సతీష్ కుమార్ ను సన్మానించిన ఎస్.పీ. నాయకులు…

maxresdefault

బలుగ, బలహీన వర్గాల ఆరాద్య దైవం, భారత రాజ్యంగ రూప కర్త బి.ఆర్. అంబేత్కర్ 125 అడుగుల విగ్రహీన్ని విజయవాడలో విగ్రహృవిష్కరణ రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముమ్మిడి వరం నియోజక వర్గం ఎం.ఎల్.ఏ. పొన్నాడ సతీష్ కుమార్ ను ఆ మండలానికి చెందిన పలువురు ఎస్.పీ. నాయకులు ప్రారంబొత్సవం తరువాత మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం ఆయనికి సాలువా కప్పి ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సన్మానంలో హనుమంతరావు, జడ్పీటీసీసభ్యుడు కిషోర్, శ్యామ్ ప్రసాద్, భరత్, నరసింహమూర్తి, శ్రీనుబాబు, సత్యనారాయణ, చిన్నారావు, తదితరులు పాల్గున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.