రాష్ట్రం లో అన్ని జిల్లాలనుంచి సమస్యల పరిష్కారం పై అంగన్ వాడీలు చేస్తున్న నిరాధార సమ్మె 39 వ రోజుకు చేరుకుంది. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా వాపోయారు. సమస్యలపై ప్రశ్నిస్తే అంగన్ వాడీలపై అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అటువంటి వాటికి వెనక్కి తగ్గేదేలేదని ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమల్ల పద్మ అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… అంగన్ వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మెను వెంటనే విరమించుకోకపోతే ఉద్యోగాలను తీసేస్తామని భెదిరించడం సమంజసం కాదని అన్నారు. ఈ కార్రక్రమానికి నర్ల ఈశ్వరి, చంద్రమల్ల పద్మ, అంగన్ వాడీలు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వైకరి మార్చుకోవాలి…

