Political

భాత్యతలు చేపట్టబోతున్న షర్మిల…

ys

ఇటీవల కాంగ్రెస్ పీ.సీ.సీ. చీఫ్ గా వై.ఎస్. షర్మిలాను నియమించడం జరిగింది. అయితే ఆంద్ర ప్రదేశ్ లో ఎన్నికలు దృష్య కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాంగా వై.ఎస్. షర్మిలా ఈ నెల 21 వ తేదీనా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పీ.సీ.సీ. అధ్యక్షరాలుగా బాధ్యతలు చేపట్టనున్నారని వెళ్లడించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు రానున్నట్లు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.