డిసెంబర్ 20వ తేదీ నుండి జనవరి 11వ తేదీ వరకు 22 రోజులపాటు జరిగిన సమగ్రశిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలలో అంగీకరించిన డిమాండ్ల ఆదేశాలను తక్షణం విడుదల చేయాలని, కచేరిపేట సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో జిల్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
హామీలు ఆదేశాలుగా చేయండి…

