తెలుగుదేశం పార్టీ అనుబంధ ట్రేడ్ యూనియన్ టిఎన్టీయూసీ చేపట్టిన కార్మిక ఛైతన్య బస్సు యాత్ర శుక్రవారం అమలాపురం చేరుకుంది. అమలాపురం స్థానిక గడియార స్తంభం సెంటర్లో అయితా బత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో కార్మిక నాయకులు వలవల శివరావు, జిల్లా నాయకులు కుసుమే సూర్య మోహన్ రావు, రాష్ట్ర నాయకులు రఘురామరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సబ్బతి ఫణేశ్వరరావు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.
కార్మికుల అండరో…

