Telangana

అర్హులైన వారికి 6 పథకాలు అమలు… -తెలంగాణ సీఎం-

R

ఎన్నికలకు ముందు ప్రచారంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మామీల దృష్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమం కింద తెలంగాణ ముఖ్యమంత్రి కే. రేవంత్ రెడ్డి అమలుచేసిన ఆరు హామీల కోసం రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనుందని తెలిపారు. ఇందులో భాగంగా దరఖాస్తులను స్వీకరించడానికి డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు 8 రోజుల పాటు అన్ని గ్రామాల్లో సభలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వీటికి అర్హులయిన వారిని గుర్తించడమే ప్రజాపాలన లక్ష్యమని ఆయన అన్నారు. 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన ఆధ్వర్యంలో ఈ గ్రామసభలను నిర్వహిస్తామని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో