డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో మున్సిపాల్ కాంట్రక్టర్ వర్కర్లు సీ.ఐ.టీ.యూ. ఆధ్వర్యంలో సమ్మె నింర్వహించారు. రాష్ట్ర ముఖ్య మంత్రి ఎన్నికల ముందు తమకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమెండ్ చేసారు. ఈ సందర్బంగా సీ.ఐ.టీ.యూ. నాయకురాలు కే. కృష్ణవేణి మాట్లాడుతూ… రెగ్యులర్ వర్కర్లతో సమానంగా కాంట్రక్టర్ వర్కర్లు పనిచేస్తున్నప్పుడు జీతాలలో ఎందుకు వ్యత్యాసం చూపిస్తున్నారన్నారు. పనికి తగిన వేతనం కనీసం రూ. 26 వేలు ఇవ్వాలని ఆమో అన్నారు. ఈ సమ్మెకు ఎం.ఎల్.ఏ. వేగుళ్ళ జోగేశ్వరరావు, జనసేన ఇంన్చార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ, యున్సిపల్ మాజీ చైర్ మెన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, తదితరులు విచ్చేశారు.
మండపేటలో రోడ్డెక్కిన కాంట్రాక్టర్ కర్కర్లు…

