ఏ.పీ. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు ధర్మవరం నుంచి అభిమానులతో ప్రత్యేక రైలు బయలుదేరాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో టీ.డీ.పీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. దాదాపు 6 లక్షల మంది హాజరయ్యే అవకాశముందని తెలిపారు. దానికి అనుగునంగా సరిపడా గ్యాలరీలు, పార్కింగ్ సదుపాయాలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
యువగళం భారీ సభకు ప్రత్యేక రైల్లు…

