రాష్ట్ర యువతలో చైతన్యాన్ని , పోటీ తత్వాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వినుత్నాత్మక నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగా ఆడుదం ఆంద్ర అనే కార్యాక్రమాన్ని నిర్వహించనున్నారు. పిఠాపురం నియోజక వర్గంలో ఆడుదం ఆంద్ర కార్యాక్రమానికి సంబందించి పోష్టర్ ఆవిశ్కరణ కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి ఆ నియోజకవర్గ ఎం.ఎల్.ఏ. దొరబాబు ముఖ్య అతిథిగా విచ్చేసారు.
తొలత పోష్టర్ ను ఆవిశ్కరించిన అనంతరం ఆయన బాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడాకారులకు ఇది ఒక మంచి అవకాశమని దీనిని సద్వనియోగం చేసుకోవాలని అన్నారు. ఈ పోటీలు గ్రామ, వార్డు స్తాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉంటుందని తెలిపారు. ఇందులో ప్రతీ క్రీడాకారుడు పాల్గొని తన సత్త చాటుకోవాలని అన్నారు.

