కాకినాడ లో జరుగుతున్న యువగలం పాదయాత్రలో తెలుగు దేశం పార్టీ యువ అథినేత నారా లోకేష్ ను దివ్యాంగులు కలిశారు. ఈ సందర్బంగా నారా లోకేష్ వాళ్ళతో మాట్లాడుతూ… వచ్ఛేది తెలుగు దేశం ప్రభుతవమే అని చెప్పారు. కాకినాడ జిల్లా అధ్యక్షులు మండపాక అప్పన్న దొర ఆశ్రయ జిల్లా వికలాంగుల సమెక్య ప్రెసిడెంట్ పెనపోతుల సురేష్, దివ్యంగులతో కలిసి తమ సమస్యల పై వినతి పత్రాన్ని ఆయనకు అందచేశారు.
లోకేష్ ను కలిసిన దివ్యాంగులు

