కాకినాడ జిల్లా బైరవపాలెం సముద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సముద్రంలోకి వేటకు వెళ్లిన షిప్పింగ్ బోటు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. సమాచారం తెలుసుకున్న కోస్టు గార్డు అధికారులు ఘటణా స్తలానికి చేరుకుని బోట్టులో చిక్కుకున్న వారిని కాపాడి బటకు తీసుకోనివచ్చారు. బోటులో ఇంజిన్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
నడి సముద్రంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం…

