Exclusive

రాజానగరంలో రూ.38 కోట్లతో చేపట్టనున్న ఇరిగేషన్ పనులు…

WhatsApp Image 2023-11-30 at 11.15.44 AM

దాదాపు రూ. 38 కోట్ల రూపాయిలతో రాజానగరం నియోజరవర్గంలో ఇరిగేషన్ పనులకు మరమ్మత్తులు చేపట్టనున్నట్లు ఎమ్.ఎల్.ఏ. జక్కంపూగి రాజా ఒక కార్యక్రమంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్రీరంగపట్నం బురద కాలువకు, కోలి గ్రమం వద్ద నిర్మాణాలకు రూ. 38 కోట్ల రూపాయిలు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అనుమతులు ఇప్పించారని ఆయన తెలిపారు. ఈ కార్యాక్రమంలో రాజానగరం నియోజరవర్గం ఎమ్.ఎల్.ఏ. జక్కంపూగి రాజా, ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు, వై.ఎస్.ఆర్. పార్టీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.