Visakhapatanam

విశాఖలో బాధిత మత్స్యకారులకు పవన్ కల్యాణ్ భరోసా ….

IMG-20231123-WA0047

విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్నిప్రమాద సంఘటనా ప్రాంతాన్ని, బాధిత మత్స్యకారులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు (శుక్రవారం) పరామర్శించనున్నారు. అగ్ని ప్రమాద బాధిత మత్స్యకారులకు రూ.50 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని జనసేన అధిపతి ప్రకటించారు. మత్స్యకారులకు ఆపత్కాలంలో అండగా ఉంటామన్నారు. హార్భర్‌ పరిశీల అనంతరం బాధిత మత్స్యకారులతో పవన్ మాట్లాడనున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం
OIP (12)
Visakhapatanam

హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతులు…

ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నానికి తరలించడంపై ఏపీ హైకోర్టు లో రిట్ పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతులు గద్దె తిరుపతిరావు, మాధల శ్రీనివాసరావు, వలపర్ల మనోహర్‌ హైకోర్టును ఆశ్రయించారు.