తెలంగాణా రాష్ట్రంలో సభా ప్రాంగణంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుమానించడంపై బీ.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. ఆ సభలోనే ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీ.ఆర్.ఎస్. నేతలు డిమాండ్ చేసారు. సభ ప్రారంభం అయిన వెంటనే సభలో ఆయన క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేయనున్న నేపథ్యంలో సభ వద్ద పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది.
రేవంత్ రెడ్డి బీ.ఎర్.ఎస్. ఎమ్మెల్యే కి క్షమాపణ చెప్పాలి… -బీ.ఆర్.ఎస్.-

