రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసాలో ప్రైవేట్ స్కూల్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న 16 సంవత్సరాల యతేంద్ర ఉపాధ్యాయ్ అనే వ్యక్తి క్లాసులోకి వెళ్తుండగా గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే అక్కడున్న సిబ్బంది స్పందించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్న మరుసటి రోజే ఇలా జరగడంతో కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసాలో ప్రైవేట్ స్కూల్లో ఘోర విషాదం…

