Telangana

మంత్రివర్గ విస్తరణపై గవర్నర్‌ను కలిసిన రేవంత్…

revanth

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గవర్నర్ సీ.పీ. రాధాకృష్ణన్‌ను కలిశారు. దాదాపు గంటపాటు సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి త్వరలో తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించి విస్తరించబోతున్నారనే ఊహాగానాల మధ్య ఈ సమావేశం జరిగింది. మంత్రివర్గ విస్తరణపై గవర్నర్‌తో రేవంత్‌ చర్చించినట్లు సమాచారం. పెండింగ్ బిల్లులు తదితర అంశాలపై కూడా మాట్లాడినట్లు సమాచారం. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు ఖాళీలు ఉన్నాయి. ముఖ్యమంత్రి తన ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు పార్టీ హైకమాండ్ ఆమోదం కోరినట్లు విశ్వసనీయ సమాచారం.

Avatar

Simhadri Penke

About Author

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో