Krishna

కృష్ణా జిల్లాలో ట్రాక్టర్‌ ను ఢీకొన్న మినీ ట్రక్క్…

tractorr

కృష్ణా జిల్లాలోని కృతివెన్ను మండలం సీతనపల్లి గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. చెక్క దుంగలను తీసుకెళ్తున్న ట్రాక్టర్‌ను మినీ ట్రక్కు ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగింది. ఓవర్‌టేక్‌ చేస్తుండగా మినీ లారీ కంటైనర్‌ లారీని ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. మచిలీపట్నం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుభానీ తెలిపిన వివరాల ప్రకారం… ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో బాధితుడు తీవ్రగాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ప్రమాద వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-12-05 at 1.36.43 PM
Krishna

మిచౌన్గ్ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది…

మిచౌంగ్ తూఫాన్ తో కృష్ణాజిల్లా లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు ఎడతెరుపులేకుండా కురుస్తూనే వున్నాయి. ఈ ప్రభావం తో కృష్ణాజిల్లా మొత్తం జలదిగ్బంధం అయ్యింది. జిల్లాలో