అంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కృషితో జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ శుభ సందర్భంగా నేడు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం గ్రేటర్ నాయకుల ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ ఫిలిం ఛాంబర్ లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దామోదర్ రెడ్డి, కావ్య, గ్రేటర్ లోని నియోజకవర్గ ఇన్చార్జిలు, పార్టీ ముఖ్య నాయకులు, వీర మహిళలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజ నిర్వహించిన రాధారం రాజలింగం…

