ప్రముఖ తెలుగు సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు ఇంటిలో విషాదం చోటుచేసుకుంది. అతని తల్లి సూర్యదేవర నాగేంద్రమ్మ కన్నుమూశారు. ఇటీవలే అనారోగ్యంతో భాదపడుతున్న ఆమే కన్నుమూసారు. దీనితో జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాగేంద్రమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానని అన్నారు.
సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ ఇంట విషాదం…

