Political

ప్రజలే మోదీకి సవాల్ విసురుతున్నారు… -ప్రశాంత్ కిషోర్-

OIP

ప్రధాని నరేంద్ర మోదీకి దేశ ప్రజలే సవాల్ విసురుతున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఏ రాజకీయ పార్టీ గానీ, నాయకుడు గానీ సవాల్ విసరడంలేదన్నారు. మోదీ అజేయుడు కాడని, ఈ ఎన్నికల్లో ప్రజలు చూస్తున్నారన్నారు. ఆయన్ను ప్రతిపక్షాలు సవాల్ చేసినా చేయకున్నా ప్రజలు ఆయనకు సవాల్‌ విసిరారని ఒక ఇంటర్వ్యూలో కిషోర్ అన్నారు. ప్రతిపక్షాలు బలహీనంగా ఉండవచ్చు కానీ ప్రభుత్వ వ్యతిరేకత బలహీనంగా ఉండదన్నారు. 60 కోట్ల మందికి పైగా ప్రజలు రోజుకు ₹ 100 కంటే ఎక్కువ సంపాదించని దేశంలో, ఆ ప్రభుత్వంపై ప్రతిపక్షం ఎప్పటికీ బలహీనపడదన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.