మాది ప్రజా మేనిఫెస్టో కాగా, జగన్ ది నకిలీ నవరత్నాల మేనిఫెస్టో అని టి.డి.పి. అధినేత బాబు నాయుడు ఎద్దేవా చేశారు. మా మేనిఫెస్టో ముందు జగన్ మేనిఫెస్టో వెలవెలబోతుందన్నారు. కాకినాడ సంతచెరువు కూడలిలో నిర్వహించిన బహిరంగ సభ ఆయన హాజరయ్యారు. ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ… జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడ పోర్టు వైకాపా నాయకులకు బంగారు గనిగా మారిందన్నారు. జిల్లాలో వైకాపా మైనింగ్ మాఫియాగా మారిందన్నారు. ప్రజల కోసం టి.డి.పి., జనసేన, బీ.జే.పీ. త్యాగం చేసాయని కూటమి విజయం ప్రజా విజయమన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ ఇంటికేనని యదేవ చేసారు.
కాకినాడ సంతచెరువు బహిరంగ సభలో టి.డి.పి. అధినేత…

