ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజక వర్గంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో సమన్వయం కోసం అడ్ హక్ కమిటీ నియమిస్తూజనసేన అధినేత పవన్ కళ్యాన్ నిర్ణయం తీసుకున్నారు. రాజాం నియోజకవర్గానికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా ఉన్న ఎన్ని రాజు, రేగిడి ఆమదాలవలస మండలాధ్యక్షుడు శానపు అప్పల్నాయుడులను తొలగించడమైనదని వెళ్లడించారు. ఆ నియోజకవర్గానికి యు.పి. రాజు, సైలాడ జగదీష్, రెడ్డి బాలమురళీకృష్ణ, గొర్లే గోవిందరావు కమిటీలో సభ్యులుగా ఉంటారన్నారు.
రాజాం నియోజక వర్గానికి అడ్ హక్ కమిటీ నియామకం…

