ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధికి వై.సీ.పీ. అధినేత జగన్ మోహన్ రెడ్డి అరాచకానికి మద్య జరిగే సంగ్రామమే ఈ సార్వత్రిక ఎన్నికల పర్యవసానమని బీ.జే.పీ. పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిది ఎనిమిరెడ్డి మాల కొండయ్య పేర్కొన్నారు. ఆయన స్వగృహం నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ… వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీ.జే.పీ. పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్ధి విజయానికి అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి…

