కాకినాడ అర్బన్ నుంచి తెలుగుదేశం పార్టీ ఎం.ఎల్.ఏ. అభ్యర్ధిగా వనమాడి కొండబాబు శుక్రవారం ఉదయం 11 గంటలకు కునామినేషన్ దాఖలు చేసారు. కాకినాడ నగరం జగనదపురంలో ఉన్న తన స్వగృహం నుంచి ర్యాలీగా బయలుదేరి నూకలమ్మ గుడి వెనుక కొత్తగా నిర్ణించిన మునిసిపాల్ కార్యలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన ఇంటిదగ్గర జనసముద్రాన్ని తలపించింది.
కాకినాడ అర్బన్ నుంచి ఎం.ఎల్.ఏ. అభ్యర్ధిగా నామినేషన్ వేసిన వనమాడి కొండబాబు…

