Tamil Nadu

జూన్ 4 తర్వాత ఈ.ఎస్.పీ. యొక్క అన్నాడీఎంకే ఉనికిలో ఉండదు… – బీ.జే.పీ. చీఫ్ –

OIP (30)

తమిళనాడు రాష్ట్రంలో ఎడప్పాడి కె. పళనిస్వామి నేతృత్వంలోని ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. జూన్ 4 తర్వాత ఉనికిని కోల్పోతుందని, అన్ని పార్టీ క్యాడర్‌లు ఎ.ఎమ్‌.ఎం.కె. నేత టిటివి దినకరన్‌ వైపు ఉంటాయని టి.ఎన్‌. బీ.జే.పీ. చీఫ్ కే. అన్నామలై అన్నారు. తేనిలో దినకరన్‌ కు ప్రచారం చేస్తూ… పళనిస్వామి కాంట్రాక్టర్ల కోసం పార్టీని నడుపుతున్నారని అన్నారు. ఈ కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉండే అభ్యర్థులను ఎంపిక చేశారని ఆయన ఆరోపించారు. ఎన్నికల తర్వాత పళనిస్వామి నేతృత్వంలోని ఏ.ఐ.ఏ.డీ.ఎం.కే. ఉనికిని కోల్పోతుందని చెప్పారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-12-04 at 6.14.50 PM
Tamil Nadu

చెన్నై లో నిలిచిపోయిన విమాణం రాకపోకలు…

మిచౌంగ్ తఫాన్ ప్రభావం వల్ల తమిళనాడు రాష్ట్రం లో భారీ నుంచి అతి భారీ గాలులతో కూడిన వర్షాలు కురుస్తునేవున్నాయి. దీని వలన తమిళనాడులో రాకపోకలు నిలిచిపోయాయి.
img_114289_mukesh_ambani
Tamil Nadu

బ్రూక్‌ఫీల్డ్ డేటా సెంటర్‌ను ప్రారంభించనున్న అంబానీ…

కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌తో భాగస్వామ్యంతో తన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో మార్కెట్లోకి వచ్చే వారం చెన్నైలో డేటా సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు బిలియనీర్