నిర్మల్ జిల్లాలో కడెం మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ వద్ద ప్రధాన రహదారిపై పలువురు రైతులు సదర్మాట్ చివరి ఆయకట్టు వరకు సాగు నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఇప్పటికైనా సాగు నీటిని విడుదల చేయాలని లేదంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
సాగునీరు కోసం రోడ్డెక్కిన రైతన్నలు…

