Telangana

మున్సిపల్ శాఖ నిర్యక్ష్యంతోవృద్ధుడి మృతి…

WhatsApp Image 2024-04-02 at 11.17.46 AM

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో ఘోర విషాదం చోటుచేసుకుంది. టోలిచౌకి ఆదిత్య నగర్ పరిధిలో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పనుల నిమిత్తం రోడ్డు పక్కన 5 మీటర్ల లోతున పెద్ద గుంత తవ్వగా నమాజ్ చేసుకొని స్కూటీ మీద వస్తున్న గులాం మహమ్మద్ (78) అదుపు తప్పి అందులో పడిపోయాడు. ఆయనను వెంటనే స్థానికులు రక్షించి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాని ఇంటర్నల్ డ్యామేజెస్ కావడంతో అతను మరణించినట్లు వైద్యులు వెళ్లడించారు. మున్సిపల్ శాఖ ఎవరికీ కేటాయించకపోవడంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఆ శాఖ ఉంది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో