Exclusive

21వ తేదీకి చేరుకున్న అంగన్వాడీల న్యాయ పోరాటం…

WhatsApp Image 2024-01-02 at 8.08.58 PM

అంగన్వాడీలు, వర్కర్లు చేసట్టిన న్యాయ పోరాట నిరసన 21వ తేదీకి చేరుకుంది. కొత్తపేట మండల పరిషత్ కార్యాలయంలో నూతన సంవత్సరంలో అంగన్వాడీలు కొత్త రీతిలో నిరసన కార్యాక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర సంఘం సీ.ఐ.టీ.యూ. పిలుపుమేరకు వారు సీఎం మనసు మారి మా డిమాండ్లకు నెరవేర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా అంగన్వాడి యూనియన్ నాయకురాలు పి వెంకటలక్ష్మి కె సూర్య కళ ఇందిరా మాట్లాడుతూ… అధికారంలోకి రాక ముందు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పక్క రాష్ట్రమయిన తెలంగాణ కన్న 1000 రూపాయిలు ఎక్కువ ఇస్తాన్నని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మరిచి మడపు తిప్పారని ఆందోళన తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.