రాష్ట్రం వ్యాప్తంగా అంగన్ వాడీలు, వర్కర్లు చేపట్టిన నికసన కార్యక్రమం 20 వ కోజుకు చేరుకుంది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా వారు పాటాలు పాడుతూ డిమెండ్ లను వ్యక్తంచేశారు. ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంటనే అంగన్ వాడీలు, వర్కర్లు న్యాయమయిన డిమెండ్ లను నెరవేర్చాలని అన్నారు.
20 రోజుకు చేరుకున్న అంగన్ వాడీ ల నిరసన….

