Political

17,000 నకిలీ ఓట్లు..!!!

WhatsApp Image 2024-02-17 at 8.06.22 AM

ఓటమి భయంతో అధికార వైఎస్‌ఆర్‌సీ పార్టీ కాకినాడ నగరంలో సుమారు 17 వేలకు పైగా దొంగ ఓట్లు నమోదు చేయించి దొడ్డి దారిన ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తుందని అధికారం చేతిలో ఉందని అక్రమాలకు పాల్పడొచ్చు అనుకున్న వైకాపా నాయకులకు చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.