Viral

15 ఏళ్లుగా మోసం చేశారు…

WhatsApp Image 2024-03-03 at 6.02.23 PM

2009 నుండి ఏటిమొగలో చేపల వేటనే జీవనాధారంగా చేసుకున్న మత్స్యకారులకు ఓ ఎన్ జి సి సంస్థ నష్టపరిహారం అందించాల్సి ఉందని జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్‌ పేర్కొన్నారు. కాకినాడ యాంకరేజీ పోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓఎన్జిసి బాధితుల పోరాట శిబిరం వద్ద జరుగుతున్న ఆందోళన కార్యక్రమానికి ముత్తా హాజరై మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ కాకినాడ సముద్ర తీరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు ఓఎన్‌జీసీ నష్టపరిహారం అందజేస్తుందని, కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటిమొగ మత్స్యకారులకు మొండిచేయి చూపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.