Exclusive

సి.పి.ఐ. కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర కార్దర్శి…

a8689f63-bacf-40ca-a301-e6d7b24d731d

గత పది ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఏ ఒక్క మంచి పని చేయలేదని సి.పి.ఐ. రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. ప్రాజెక్టులు పరిశ్రమలు నెలకొల్పలేదని చివరికి పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని ఈ క్రమంలో ఓడిపోతున్నామని తెలిసి నరేంద్ర మోడీ మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని స్థాయిని దిగజార్చుతున్నారని విమర్శించారు

శనివారం ఉదయం స్థానిక సి.పి.ఐ. కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రజలను మభ్యపెట్టడానికి పచ్చి అబద్దాలు ఆడుతున్నారన్నారు. కులాన్ని, మతాన్ని ఉపయోగించి ఓట్లు పొందాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఇండియా కూటమి అధికారoలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీ.సీ. రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తారని చెప్పడం దారుణం అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.