Political

సామాజిక న్యాయం వై.యస్.ఆర్. కాంగ్రెసు పార్టీ తోనే సాధ్యం…

WhatsApp Image 2023-11-06 at 9.21.48 PM

సామాజిక న్యాయం లక్ష్యంగా రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం పని చేస్తోందని డిప్యూటీ సీ.ఎం. బూడి ముత్యాల నాయుడు అన్నారు. 2024లో జగన్ అవసరం ఎంతైనా ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు,ఉన్నత కులాలలో ఆర్ధికంగా వెనుక బడిన వారికి తెలియజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సాధికార బస్సు యాత్రను రాష్ట్రంలోని నిర్వహిస్తునట్లు ఆయన చెప్పారు. సామాజిక సాధికార బస్సు యాత్ర సభ కాకినాడ రూరల్లోని సర్పవరం సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాల నాయుడు, మంత్రులు విశ్వరూప్, వేణు మాట్లాడుతూ…   కులం, మతం వంటివి చూడకుండా పథకాలు అందించడం లక్ష్యంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు వివరించి జగన్ పాలన తిరిగి అవసరమంటూ ఈ బస్సు యాత్రలో ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.