Political

సామర్లకోటలో టీడీపీ నిరసనలు వెల్లువ…

WhatsApp Image 2023-10-23 at 8.29.31 PM

సామర్లకోట పట్టణంలో  తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక మఠం సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం ఎదుట సైకో పోవాలి అంటూ… రాసిన కరపత్రాలను దహనం చేసి వైసీపీ కి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. పార్టీ అధిష్టానం అందించిన ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.