జనసేన పార్టీఇంచార్జ్, రాష్ట్ర పి.ఎ.సి. సభ్యుడు పంతం నానాజీ అధ్వర్యంలో గంగరాజు నగర్ కాకినాడ గ్రామీణ నియోజకవర్గ జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని కార్యకర్తల మధ్య జనసేన, తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రారంభించారు.
సమిష్టి సహకారంతో విజయం సాధిస్తాం…

