కాకినానడ గరంలో సర్వ శిక్ష కాంట్రాక్ట్ లు తమ న్యాయమయిన డిమెండ్ లను నెరవేర్చమని సరికొత్తలో రీతిలో నిరసన తెలిపారు. కాకినాడ ధర్నాచౌక్ దగ్గర బిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం వేతనాలు చెల్లించాలని, హెచ్.ఆర్. పాలసీ అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న భకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలన్నారు. ఎన్నికలకు ముందు రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీను సీ.ఎం. జగన్ వెంటనే వాటిని అమలుచేయాలని అన్నారు.
సమగ్రశిక్ష ఉద్యోగులు సరికొత్త రీతిలో నిరసన…
