2024 ఎన్నికల్లో 175/175 సీట్లుతో వైస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అని మంత్రి విశ్వరూప్ జోస్యం చెప్పారు.
సంక్షేమ పథకాలు పొందినవారే ఓటేస్తారు…
2024 ఎన్నికల్లో 175/175 సీట్లుతో వైస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అని మంత్రి విశ్వరూప్ జోస్యం చెప్పారు.