కాకినాడ రూరల్ లో జగన్ ఆంధ్రా కు ఎందుకు కావాలని కార్యక్రమాన్ని కాకినాడి ఎం.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్రశేఖర్ వెడ్డీ నేతృత్వంలో జరిగింది. ఈ సందర్బంగా ద్వారంపూడి మాట్లాడుతూ… సంక్షేమ పథకాల కింద ఇప్పటివరకు కాకినాడకు రూ. 1700 కోట్లు జగన్ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని అన్నారు.
సంక్షేమ పథకాలకు కాకినాడకు రూ.1700 కోట్లు ఇవ్వడమైంది

