తూర్పు గోదావరి జిల్లా లో అనపర్తి మండలం బాపనమ్మ ఆలయ ప్రాంగణంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా ఏర్పాటుచేసారు. ఈ వేడుకలుకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు విచ్చేసారు. ఈ సందర్బంగా వారు మొదట సంక్రింతికి బాపనమ్మ ఆలయంలో అమ్మవారిని సందర్శించుకున్నారు. దాని తరువాత సంక్రాంతి వేడుల సందర్బంగా పేదలకు ఏర్పాటుచేసిన దుస్తులను ఆయన చేతుల మీదుగా వారికి పంపిణీ చేసారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, భార్య ఆదిలక్ష్మి, వై.సి.పి. నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వీరయ్య సునీల్, వైద్యుడు దశరథ రామారెడ్డి, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
సంక్రాంతి వేడుకల్లో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి…

