Exclusive

శ్రీనివాస్ గౌడ్ తిరుపతికి ప్రయాణం … ఇందుకే…!!!

WhatsApp Image 2023-12-29 at 9.08.58 AM

 

2024 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అలాగే కాకినాడ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అఖండ మెజార్టీ సాధించాలని కోరుకుంటూ స్థానిక 19 వార్డుకు చెందిన శ్రీనివాస్ గౌడ్ తన మిత్రులతో కలసి కాకినాడ నుండి కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధికి పాదయాత్రగా పయనం అయ్యారు. ఈ పాదయాత్రను వెంకటనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సిటీ ఎమ్మేల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రారంభించి శ్రీనివాస్ గౌడ్ కోరికను వాడపల్లి వేంకటేశ్వరుడు నెరవేర్చాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, జగనన్న గృహసారదులు , కన్వీనర్లు కమిటీ కన్వీనర్ సుంకర విద్యాసాగర్, మాజీ కార్పొరేటర్ కంపర బాబీ, జగన్నాథన్ విజయ్ కుమార్, పసుపులేటి వెంకటలక్ష్మి, తదితురులున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.