ఇడుపుల పాయ వై.ఎస్.ఆర్. ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా ఉంచి నివాళులు వైఎస్ షర్మిలా రెడ్డి అర్పించారు. ఏ.పీ.సీ.సీ. చీఫ్ తో పాటు ఘాట్ వద్ద కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, శైలజానాథ్, తులసి రెడ్డి ఇతర ముఖ్య నేతలు నివాళులు అర్పించారు. ఈ సభకు వచ్చిన YSR అభిమానులతో వై.ఎస్.ఆర్. ఘాట్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయు. ఈ సందర్బంగా ఘాట్ వద్ద ఏ.పీ.సీ.సీ.చీఫ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి అహ్మదుల్ల చేరారు.
వై.ఎస్.ఆర్. ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా ఉంచి నివాళు…

