Political

వై.ఎస్.ఆర్. ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా ఉంచి నివాళు…

WhatsApp Image 2024-01-20 at 7.45.37 PM

ఇడుపుల పాయ వై.ఎస్.ఆర్. ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా ఉంచి నివాళులు వైఎస్ షర్మిలా రెడ్డి అర్పించారు. ఏ.పీ.సీ.సీ. చీఫ్ తో పాటు ఘాట్ వద్ద కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, శైలజానాథ్, తులసి రెడ్డి ఇతర ముఖ్య నేతలు నివాళులు అర్పించారు. ఈ సభకు వచ్చిన YSR అభిమానులతో వై.ఎస్.ఆర్. ఘాట్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయు. ఈ సందర్బంగా ఘాట్ వద్ద ఏ.పీ.సీ.సీ.చీఫ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి అహ్మదుల్ల చేరారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.