Political

వైజాగ్ నుంచి పోటీ చేయనున్న కే.ఎ. పాల్…

WhatsApp Image 2024-03-10 at 8.12.54 AM

ఆంధ్ర ప్రదేశం రాష్ట్రంలో జరగబోయే ఎన్నకలకు వైజాగ్ నుంచి తను, వరంగల్ నుంచి తెలుగు సినీ నటుడు బాబు మోహన్ పోటీ చేస్తున్నట్లు ప్రజా శాంతి పార్టీ అధినేత కే.ఏ. పాల్ వెళ్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఏ.పీ. లో ఎవరితోనూ పొత్తు లేకుండా అన్ని స్థానాలలో పోటీ చేస్తున్నామని తెలిపారు. వైజాగ్ పార్లమెంట్ స్థానం నుంచి నేను, వరంగల్ నుంచి బాబు మోహన్ పోటీ చేయనున్నం అని వెల్లడించారు. అయితే తెలంగాణలో మాత్రం ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకోడానికి సిద్ధంగా ఉన్నామని కే.ఏ. పాల్ వెల్లడించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.